ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి

ABN, First Publish Date - 2020-10-24T10:34:10+05:30

ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి, సురక్ష బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌


షాబాద్‌: ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి, సురక్ష బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవీన్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆస్పల్లిగూడలో ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ వద్ద గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఉండేలా ఎస్‌బీఐ పాయింట్‌లో బీమా పథకాలు, క్రాప్‌లోన్‌ రెన్యూవల్‌ చేస్తున్నామన్నారు. జీవన్‌జ్యోతి పాలసీకి ఏడాదికి రూ.330, సురక్ష బీమా యోజనకు రూ.12 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌బీఐ పాయింట్‌ నిర్వాహకులు నవనీతశివరాజ్‌గౌడ్‌, బ్యాంక్‌ సిబ్బంది శ్రీనివాస్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T10:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising