ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్బీ స్టేడియంలో బహిరంగసభకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

ABN, First Publish Date - 2020-11-29T05:24:46+05:30

ఎల్బీ స్టేడియంలో బహిరంగసభకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

సభకు తరలివెళ్తున్న కీసర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర రూరల్‌/మేడ్చల్‌రూరల్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం నిర్వహించిన బహిరంగ సభకు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మంగళపురి వెంకటేశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా  మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు శనివారం సాయంత్రం ఎల్‌బీనగర్‌ స్టేడియంలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభకు పెద్దఎత్తున తరలివెళ్లారు.

Updated Date - 2020-11-29T05:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising