ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2020-09-16T05:53:56+05:30

గ్రేటర్‌ పరిధిలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌ మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: గ్రేటర్‌ పరిధిలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌ మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రాంమోహన్‌లను కలిసి కోరారు. గ్రేటర్‌లోని గ్రంథాలయాలను అన్ని విధాలా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు తమవంతుగా సహకారం అందించాలని ఈ సందర్భంగా వారిని కోరినట్లు భాస్కర్‌యాదవ్‌ తెలిపారు. మంత్రులు, మేయర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-16T05:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising