ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-11-27T05:22:48+05:30

డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు పూర్తిచేయాలి

అంకిరెడ్డిపల్లిలో పర్యటించిన అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: గ్రామాల్లో ఏర్పాట్టు చేసే డంపింగ్‌యార్డు, వైకుంఠధామం పనులు త్వరగా  పూర్తి చేయాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం, డంపింగ్‌యార్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో పద్మాజారాణీ, సర్పంచ్‌ విమల, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising