ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిరైతూ కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-11-29T05:29:14+05:30

ప్రతిరైతూ కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి

ప్రతాప్‌ సింగారంలో పర్యటిస్తున్న డీఆర్‌డీవో జ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌: రైతుల ప్రయోజనాలకై ప్రభుత్వం మంజూరు  చేసిన కల్లాలను ప్రతి రైతు ఏర్పాటు చేసుకోవాలని డీఆర్‌డీవో అధికారి జ్యోతి సూచించారు. మండల పరిధి ప్రతాప్‌ సింగారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను ఆమె శనివారం పరీశీలించారు. ధాన్యాన్ని మట్టిలో పోయకుండా కల్లాల్లో  పోయాలని, ప్రభుత్వం రాయితీతో ఏర్పాటు చేస్తున్న కల్లాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో పరిమళ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising