ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN, First Publish Date - 2020-04-09T10:19:02+05:30

రబీ వరిధాన్యం సేకరణలో రైతు లను ఇబ్బంది పెట్టొద్దని జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అధికా రులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి


ఘట్‌కేసర్‌ రూరల్‌: రబీ వరిధాన్యం సేకరణలో రైతు లను ఇబ్బంది పెట్టొద్దని జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అధికా రులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాల యంలో వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని మాదారం, ఎదులాబాద్‌, ప్రతాప సింగారం గ్రామాల్లో వరిధాన్యం కొనుగొలు కేంద్రాలను త్వరలో ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో రైతులకు ఇబ్బందులు లేకుండా వరికోత యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు. మండలంలో దాదాపు 4,200 ఎకరాల్లో వరిఽపైరు కోతకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, డీసీఎంసీ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మీ, ఎంపీడీవో అరుణ, మండల వ్యవసాయ అధికారి బాసిత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T10:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising