ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాతలు పేదలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-05-22T09:27:07+05:30

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పూడూరులో సర్పంచ్‌ బాబూయాదవ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, ఎంపీటీసీ నీరుడు రఘు, మాజీ సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ సురేందర్‌, ఎండీఓ పద్మావతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-22T09:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising