ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘంటాఫుడ్స్‌ కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2020-11-26T05:13:42+05:30

ఘంటాఫుడ్స్‌ కార్మికుల ధర్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం :  కనీస వేతనాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మండల పరిధి నందివనపర్తిలోని ఘంటాఫుడ్స్‌ కంపెనీ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించి విధులు బహిష్కరించారు. ఘంటాఫుడ్స్‌ కంపెనీలో 350 మంది కార్మికులు కాంట్రాక్ట్‌ పద్దతిన విధులు నిర్వహిస్తున్నారు. తమకు రోజుకు రూ.350 కూలి ఇస్తున్నారని, వాటిని పెంచాలని డిమాంఢ్‌  చేశారు. పీఎఫ్‌ పేరిట వేతనాల నుంచి కొంత డబ్బు కట్‌ చేస్తున్నా తమ పీఎఫ్‌ ఖాతాల్లో జమ కావడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో  ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులు ఆసుపత్రికి వెళ్తే ఆరోజు విధులకు గైర్హాజరు అయినట్లు రికార్డుల్లో నమోదు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని కార్మికులు వాపోయారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాంఢ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-11-26T05:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising