ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరేసుకుని వలస కార్మికుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-30T05:26:12+05:30

ఉరేసుకుని వలస కార్మికుడి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : ఉరేసుకుని వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన భుపేందర్‌ కుమార్‌ (29) తన కుటుంబంతో కలసి ఇటీవల వలసవచ్చి శంషాబాద్‌ అంగడిబజార్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. సాతంరాయి శివారులోని ఓ కంపెనీలో కూలీగా పని చేస్తున్నాడు. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-30T05:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising