ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన దత్తాత్రేయ

ABN, First Publish Date - 2020-12-31T05:11:35+05:30

ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన దత్తాత్రేయ

ప్రసాద్‌కుమార్‌ను పరామర్శిస్తున్న దత్తాత్రేయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ : మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ సతీమణి శైలజ ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి బి.జనార్థన్‌ బుధవారం ప్రసాద్‌కుమార్‌ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆమె మరణానికి గల కారణాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. శైలజ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ప్రసాద్‌కుమార్‌కు గుండె ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరారు. కాగా   ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రసాద్‌ను పరామర్శించారు.  

Updated Date - 2020-12-31T05:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising