ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు

ABN, First Publish Date - 2020-07-05T10:21:24+05:30

పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి: పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌ అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని పరిధిలోని మోకిలాలో వెంచర్లను, డంపింగ్‌యార్డు స్థలాలను డీపీవో పద్మజారాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచర్లల్లో పంచాయతీలకు కేటాయించిన 10శాతం స్థలాలను కబ్జా చేస్తే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ న్నారు. మున్సిపాలిటి, పంచాయతీ పరిధిలో ఉన్న వెంచర్లల్లో 10శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్టేషన్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-07-05T10:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising