ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాటుకు ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-05-22T09:25:36+05:30

రంగారెడ్డి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు

రంగారెడ్డి జిల్లాలో 136కి చేరిన బాధితుల సంఖ్య


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. సరూర్‌నగర్‌ మండలం మన్సూరాబాద్‌కు చెందిన 36ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గురువారం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌ పరిధిలోని నార్సింగ్‌, సరూర్‌నగర్‌లోని వనస్థలిపురం, శాస్ర్తిపురంలో ఒక్కో కేసు నమోదైంది. వీటితో ఇప్పటివరకు బాధి తుల సంఖ్య 136కి చేరుకుంది. 

Updated Date - 2020-05-22T09:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising