ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి

ABN, First Publish Date - 2020-12-31T05:08:07+05:30

ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి

ఎంపీకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసరరూరల్‌ : దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మల్కా జిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డిని నగరంలోని అయన నివాసంలో బుధవారం కలిశారు. ము న్సిపల్‌ పరిధిలోని రెవె న్యూ సర్వే నంబర్‌ 530/5లోని ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దానిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వరగంటి వెంకటేష్‌, కౌన్సిలర్లు గోగుల సరిత, పార్టీ అధ్యక్షుడు సురకంటి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ముప్ప రామారావు, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising