ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలి

ABN, First Publish Date - 2020-06-16T10:14:08+05:30

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు 1.16 లక్షల మందికి ఉపాధిహామీ పనులు కల్పించాలని కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు 1.16 లక్షల మందికి ఉపాధిహామీ పనులు కల్పించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 57వేల మందికి పనులు కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి తిరిగి స్వస్థలాలకు చేరుకున్న వారికి ఉపాధి పనులు కల్పించాలని కాలువల నిర్మాణం, ఫీడర్‌ చానళ్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కూలీల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-06-16T10:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising