ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాశీంపూర్‌, మల్కన్‌గిరిలో కేంద్ర బృందం పరిశీలన

ABN, First Publish Date - 2020-12-11T05:36:39+05:30

కాశీంపూర్‌, మల్కన్‌గిరిలో కేంద్ర బృందం పరిశీలన

మిషన్‌ భగీరథ అమలు తీరుపై ఆరా తీస్తున్న కేంద్రం బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌: మిషన్‌ భగీరథ నీటి సరఫరా పథకం అమలు తీరు, పరిశీలన కోసం జల జీవన మిషన్‌ కేంద్ర అధికారుల బృందం గురువారం బషీరాబాద్‌ మండలంలో పర్యటించింది. ఈసందర్భంగా కేంద్ర బృందం అధికారులు సురేష్‌, రమేష్‌ కాశీంపూర్‌, మల్కన్‌గిరి గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌ సి.వెంకటయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రమేష్‌, భావనతో కలిసి పలు ఇళ్ల వద్దకు వెళ్లారు. ఇంటింటా పథకం అమలును స్వయంగా పరిశీలిస్తూ అక్కడి కుటుంబసభ్యులతో నీటి సరఫరా గురించి అడిగి తెలసుకున్నారు. అనంతరం నీటి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు.

Updated Date - 2020-12-11T05:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising