ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీఐ కేంద్రానికి సెలవు

ABN, First Publish Date - 2020-11-28T05:21:27+05:30

సీసీఐ కేంద్రానికి సెలవు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల: తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన రైతులు ఎవ్వరూ పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకరావొద్దని చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎం.శివలీల శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. సీసీఐ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీనివాస కాటన్‌ ఇండస్ర్టీస్‌ దామరిగిద్ద వద్ద పత్తిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తుఫాను వాతావరణం కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రానికి 27 నుంచి 30వ తేదీ మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరిగి పత్తిని రైతులు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రానికి తీసుకరావాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకూడదని ముందస్తుగానే సమచారం ఇస్తున్నామని, దీనికి వారు సహకరించాలని ఆమె కోరారు.


Updated Date - 2020-11-28T05:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising