ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తాచాటుతాం

ABN, First Publish Date - 2020-12-06T05:02:26+05:30

వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తాచాటుతాం

వికారాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సదానందరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతానందరెడ్డి 

వికారాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.సదానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని శనివారం ఆ పార్టీ నాయకులు బసవేశ్వర చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో బీజేపీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కోకట్‌ మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌,  వివేకానందరెడ్డి, రాజేందర్‌రెడ్డి, పోకల సతీష్‌, రఘుపతి, రవితేజగుప్తా, గోపాల్‌రెడ్డి,  ప్రభు విజయరాజ్‌, సాయిచరణ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising