ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాత

ABN, First Publish Date - 2020-11-21T05:32:08+05:30

విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాత

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన గేదె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాతపడిన సంఘటన కీసరలో శుక్రవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన రైతు రామిడి సుధాకర్‌రెడ్డి తన గేదెను పొలంలో మేత మేసేందుకు శుక్రవారం తీసుకెళ్లాడు. ఇనుప స్థంభం వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు  ఎర్తింగ్‌ తగిలి విద్యుత్‌షాక్‌తో గేదె అక్కడికక్కడే మృతిచెందింది.  ఇది గమనించిన సుధాకర్‌రెడ్డి వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గేదెమృతితో రైతు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరాడు.

 

Updated Date - 2020-11-21T05:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising