ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-05-20T09:48:02+05:30

మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీడీవో పవన్‌కుమార్‌ హెచ్చరిం చారు. మంగళవారం ఎంపీడీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌ : మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీడీవో పవన్‌కుమార్‌ హెచ్చరిం చారు. మంగళవారం ఎంపీడీవో కార్యాయలంలోని చాంబర్‌లో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తాను ఇక్కడికి కొత్తగా వచ్చానని  కొందరు ఉద్యోగులు, కార్యదర్శుల పని తీరు బాగలేదని ఎంపీడీవో సూచించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-05-20T09:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising