ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికులకు రూ.5వేలు

ABN, First Publish Date - 2020-04-08T09:55:41+05:30

పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌: పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణలో పారిశుధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. అందుకే ప్రతి కార్మికుడికి రూ.5వేలు అందజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జిల్లాలో 61 పంచాయతీల్లో 777 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వార బ్యాంకు ఖాతాల వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు.

Updated Date - 2020-04-08T09:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising