ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆందోళన

ABN, First Publish Date - 2020-09-21T18:32:08+05:30

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట రాజ్యసభలో విపక్ష నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట రాజ్యసభలో విపక్ష నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ నిరసనలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేకే, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూని చేస్తోందని నినాదాలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T18:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising