ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ప్రకటిస్తే విమర్శిస్తారా?: రఘురాం

ABN, First Publish Date - 2020-05-18T14:52:37+05:30

హైదరాబాద్: కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసమే లాక్‌డౌన్‌ పెట్టారని బీజేపీ నేత రఘురాం వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసమే లాక్‌డౌన్‌ పెట్టారని బీజేపీ నేత రఘురాం వెల్లడించారు. నేడు ఆయన ఏబీఎన్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. రైతులు, చిరు వ్యాపారులు, హెల్త్‌కు సంబంధించి ప్యాకేజి ప్రకటించారని పేర్కొన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ప్రకటిస్తే విమర్శిస్తారా? అనిప్రశ్నించారు. ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే తప్పేంటని రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-05-18T14:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising