ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ జిల్లావారిని అక్కడే క్వారంటైన్‌కు ఆలోచన?

ABN, First Publish Date - 2020-03-29T12:58:42+05:30

ఇతర జిల్లాల వారు ఉంటే వారిని వారి జిల్లా కేంద్రాలకు పంపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఉన్న క్వారంటైన్‌ సెంటర్లలో ఇతర జిల్లాల వారు ఉంటే వారిని వారి జిల్లా కేంద్రాలకు పంపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. శనివారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపీహెచ్‌ఎం, మేనెజ్‌లలో గల క్వారంటైన్‌ సెంటర్లను శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ క లెక్టర్‌ హరీ్‌ష సందర్శించారు.


ఈ రెండు సెంటర్లలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన 130మంది వరకు ఉన్నారని, వారిలో చాలా మంది ఇతర జిల్లాల వారు ఉన్నందున ఏ జిల్లాకు చెందిన వ్యక్తులను ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న క్వారంటైన్‌ సెంటర్లలో పెడితే బాగుంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపితే బాగుంటుందని ఆలోచన చేశారు. ఎన్‌ఐపీహెచ్‌ఎం క్వారంటైన్‌ సెంటర్‌కు ఇన్‌చార్జీగా రంగారెడ్డి జిల్లా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ హరిప్రియ, మేనెజ్‌లో ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌కు జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ సంస్థకు చెందిన రత్నకళ్యాణిని ఇన్‌చార్జీలుగా నియమించారు.

Updated Date - 2020-03-29T12:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising