ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల కేంద్రాలు, మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి: సీపీఎం

ABN, First Publish Date - 2020-08-13T07:43:09+05:30

కరోనా విజృంభిస్తున్నందున మండల కేంద్రాలు, పట్టణాల్లోని మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా విజృంభిస్తున్నందున మండల కేంద్రాలు, పట్టణాల్లోని మురికివాడల్లో క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్‌ చేసింది. కరోనా సహాయక చర్యల్లో పనిచేయడానికి తమ కార్యకర్తలను సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎంబీ భవన్‌లో బి.వెంకట్‌ అధ్యక్షతన బుధవారం  నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగా మందులు, ఆహా రం, ఇతర వసతి సౌకర్యాలు సమకూర్చాలని సమావేశం డిమాండ్‌ చేసింది. 

Updated Date - 2020-08-13T07:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising