ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ జ్ఞాన భూమిలోనే స్మారక చిహ్నం

ABN, First Publish Date - 2020-07-07T07:07:40+05:30

పీవీ జ్ఞాన భూమిలోనే స్మారక చిహ్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలోనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మృత్యర్థం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎ్‌సపీపీ నేత కే.కేశవరావు తెలిపారు. సోమవారం ఇక్కడ కేకే నివాసంలో పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. స్మారక చిహ్నం నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లు తాము రూపొందించిన నమూనాలను కమిటీ సభ్యులకు చూపించారు. మరో వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని, ఈ నెలాఖరులో పీవీ స్మారక చిహ్నం నమూనాను ఖరారు చేస్తామని చెప్పారు.

Updated Date - 2020-07-07T07:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising