ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియా ఆలోచన మేరకే పీవీ ప్రధాని అయ్యారు: వీహెచ్‌

ABN, First Publish Date - 2020-09-30T00:29:32+05:30

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచన మేరకే పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చెప్పారు. జాగీర్‌దారు వ్యవస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచన మేరకే పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చెప్పారు. జాగీర్‌దారు వ్యవస్థ రద్దుకు పీవీ ఎనలేని కృషి చేశారని, ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌, భూ సంస్కరణలు పీవీ అమలు చేశారని గుర్తుచేశారు. పీవీ ఆలోచనలకు విరుద్ధంగా భూములన్నీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయని, పీవీ ఆలోచనలు అమలు చేయాలని, పేదలకు భూములు దక్కాలన్నారు. పేదలకు భూములు దక్కినప్పుడే పీవీకి నిజమైన నివాళి అని వీహెచ్‌ అన్నారు.

Updated Date - 2020-09-30T00:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising