ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు

ABN, First Publish Date - 2020-12-20T20:59:52+05:30

ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. ఈతకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన జంగ గుణ (24), శీలం చలపతి(25), వేమి రెడ్డి సాయి(18)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలియడంతో బత్తులపల్లిలో విషాదఛాయలు అలమకున్నాయి. గల్లంతయిన యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుల ఆచూకి కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపారు. 

Updated Date - 2020-12-20T20:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising