ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శుక్రవారం ప్రగతి భవన్ వద్ద నిరసన’

ABN, First Publish Date - 2020-08-06T19:16:22+05:30

'ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు' అనే నినాదంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 'ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు' అనే నినాదంతో శుక్రవారం ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని చాడ వెంకట్‌ రెడ్డి, కోదండరాం తెలిపారు. కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాడ, టీటీడీపీ నేత ఎల్ రమణ విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో కమ్యూనిస్టులు, టీజేఎస్, టీటీడీపీ, ప్రజా సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఆరునెలలపాటు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని చాడ, రమణ, కోదండరాం డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-06T19:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising