ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక విద్యాశాఖలో పదోన్నతుల వివాదం

ABN, First Publish Date - 2020-09-25T09:15:34+05:30

సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పదోన్నతుల వ్యవహారం వివాదంగా మారింది. గత నెల 31న డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమై 11 మందికి పదోన్నతులు కల్పించడానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పదోన్నతుల వ్యవహారం వివాదంగా మారింది. గత నెల 31న డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమై 11 మందికి పదోన్నతులు కల్పించడానికి ఆమోదం తెలిపింది. ఇందులో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పాటించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-25T09:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising