ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలి బరిలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌!

ABN, First Publish Date - 2020-09-18T09:46:26+05:30

మండలి బరిలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా సేవలందించిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2007-2014 మధ్య ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తాజాగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేస్తారని తెలిసింది. అయితే, తనను అభ్యర్ధిగా ఖరారు చేయాలని ఏ పార్టీని, రాజకీయ నాయకుడిని అభ్యర్ధించలేదని నాగేశ్వర్‌ తెలిపారు. కానీ, ఇటీవల అసెంబ్లీ, మండలిలో ప్రజల సమస్యలపై చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు. 

Updated Date - 2020-09-18T09:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising