ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీలను బెయిలుపై విడుదల చేయాలి: రేవంత్‌

ABN, First Publish Date - 2020-03-24T10:14:06+05:30

కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారని, కానీ రాష్ట్రంలోని పలు జైళ్లలో వేల మంది ఖైదీలు ఒకేచోట ఉంటున్న విషయాన్ని విస్మరించారన్నారు. ఒక్క చర్లపల్లి జైలులోనే దాదాపు 2 వేల మంది ఖైదీలున్నారని, వీరికి తోడుగా జైలు సిబ్బంది మరో 2 వందల మంది వరకు ఉంటారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-24T10:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising