ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల కుటుంబ సభ్యులు మరణిస్తే పరీక్షలు వాయిదా వేయించండి

ABN, First Publish Date - 2020-03-02T09:53:17+05:30

విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ సమయంలో మానవత్వం చూపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థుల కుటుంబ సభ్యులు మరణిస్తే పరీక్షలు వాయిదా వేయించండి

రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలకుమట్టిమనిషి లేఖ

నల్లగొండ, మార్చి 1 : విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ సమయంలో మానవత్వం చూపి పరీక్షలు వాయిదా వేయించాలని సామాజిక కార్యకర్త, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. కష్టకాలంలోనూ చిన్నారులు ధైర్యం కోల్పోకుండా పరీక్షలు రాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశమివ్వాలని కోరారు.

Updated Date - 2020-03-02T09:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising