ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద, మధ్య తరగతి పక్షపాతి మోదీ: సంజయ్‌

ABN, First Publish Date - 2020-03-27T09:51:18+05:30

లాక్‌ డౌన్‌తో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌తో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షపాతి అని మోదీ మరోసారి నిరూపించుకున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణలోని 99శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సంజయ్‌ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఐదుగురు పేదలకు భోజనం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భారీ ప్యాకేజీ ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు చెబుతూ శుక్రవారం సాయంత్రం నమోజ్యోతి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న కష్టకాలంలో ప్రధాని మోదీ.. దేశ ప్రజలందరికీ అండగా నిలిచారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ కొనియాడారు.

Updated Date - 2020-03-27T09:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising