ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4గురు మంత్రులకు రైస్ మిల్లర్లతో సత్సంబంధాలు: పొన్నం

ABN, First Publish Date - 2020-05-18T17:43:51+05:30

కరీంనగర్‌: ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేయమని సీఎం చెప్పలేదని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేయమని సీఎం చెప్పలేదని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. మిల్లర్లతో అన్ని గంటలు చర్చలు జరిపి ఏం లాభమని ప్రశ్నించారు. నలుగురు మంత్రులకు రైస్‌ మిల్లర్లతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రైతులకు అన్యాయం జరిగినా మంత్రులు, సీఎం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో వంద శాతం ధాన్యం సేకరణ జరిగితే.. కరీంనగర్‌లో సగం కూడా జరగలేదని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. 

Updated Date - 2020-05-18T17:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising