ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి కార్మికుల ఉసురు తగులుతుంది: పొన్నం

ABN, First Publish Date - 2020-06-01T09:46:42+05:30

బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగులుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగులుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీజేపీ పాలనలో సాధించామంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేప్పే ట్రిపుల్‌ తలాక్‌, 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం అంశాలు ప్రజలమధ్య చిచ్చుపెట్టేవే అని విమర్శించారు. కాగా, గిరిజన ప్రాంతా ల్లో జీవో నెం.3 చెల్లదన్న సుప్రీం ఆదేశాలపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-01T09:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising