ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలి: పొన్నాల

ABN, First Publish Date - 2020-11-27T20:57:52+05:30

తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు గుంపులు గుంపులుగా ప్ర,చారానికి వస్తున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు గుంపులు గుంపులుగా ప్రచారానికి వస్తున్నారని తెలంగాణ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదని ఈసందర్భంగా ఆయన చెప్పారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే నాయకులకు పట్టడం లేదన్నారు.  ప్రజల రక్షణను గాలికొదిలేశారని ఆయన అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఏం , బీజేపీ మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. 


Updated Date - 2020-11-27T20:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising