ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాకలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ABN, First Publish Date - 2020-11-03T23:54:32+05:30

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా కలెక్టర్ భారతీహొళ్లికేరి అవకాశం కల్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా కలెక్టర్  భారతీహొళ్లికేరి అవకాశం కల్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారికంగా 81.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 89.85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



టీఆర్ఎస్‌ నుంచి సోలిపేట సుజాత పోటీ పడగా.. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేశారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Updated Date - 2020-11-03T23:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising