ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులు, లారీలను నిలిపివేస్తున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-03-23T15:04:15+05:30

జహీరాబాద్‌లోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జహీరాబాద్‌లోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న బైక్‌లు, బస్సులు, లారీలను పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టు దగ్గర హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నారు.

Updated Date - 2020-03-23T15:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising