ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై పోలీసుల దాడి

ABN, First Publish Date - 2020-03-24T04:03:23+05:30

సీఎం కేసీఆర్ మాటలను పోలీసులు పట్టించుకోలేదు. మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్ ప్రదర్శించారు. అత్యవసర సర్వీసుల కింద మీడియా ప్రతినిధులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలను పోలీసులు పట్టించుకోలేదు. మీడియా ప్రతినిధులపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. అత్యవసర సర్వీసుల కింద మీడియా ప్రతినిధులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నట్టు సీఎం కేసీఆర్‌, డీజీపీ  చెప్పారు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ప్రతాపం చూపించారు. రామాంతపూర్ విశాల్ సూపర్ మార్కెట్ దగ్గర...ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై పోలీసులు దాడి చేశారు. 

Updated Date - 2020-03-24T04:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising