ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లోని బోరబండలో ఎస్‌వోటీ పోలీసుల దాడి

ABN, First Publish Date - 2020-07-06T14:00:15+05:30

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఓ ఇంటిపై బాలనగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. 12 కేజీల గంజాయి, షిఫ్ట్ డిజైర్ కారు, సెల్‌ఫోను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఓ ఇంటిపై బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. 12 కేజీల గంజాయి, షిఫ్ట్ డిజైర్ కారు, సెల్‌ఫోను, బాండ్ పేపర్‌లు స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠరావు అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారంతో ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నట్టు వైకుంఠరావు వెల్లడించాడు. నిందితుడ్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-06T14:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising