ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం

ABN, First Publish Date - 2020-09-04T03:18:05+05:30

నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పెరేడ్ నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పెరేడ్ నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఏన్‌పీఏలో 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 71వ ఐపీఎస్ బ్యాచ్‌లో 28 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. వీరిలోఇద్దరు మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. 


Updated Date - 2020-09-04T03:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising