ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ ముక్కలు

ABN, First Publish Date - 2020-12-13T07:43:40+05:30

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం వేంపల్లి రేషన్‌ షాపులో ప్రజలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ ముక్కలు వచ్చాయి. శనివారం మాధినేని రాజమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘటనపై విచారణ.. అప్పటిదాకా దుకాణం మూసివేత

హాజీపూర్‌, డిసెంబరు 12: మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం వేంపల్లి రేషన్‌ షాపులో ప్రజలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ ముక్కలు వచ్చాయి. శనివారం మాధినేని రాజమ్మ, సిద్ధం రాములు, కడాల శంకరయ్య అనే లబ్ధిదారులు షాపు నుంచి బియ్యం తీసుకెళ్లారు. వండుకునే సమయంలో ప్లాస్టిక్‌ ముక్కలను గమనించారు.


విషయాన్ని సర్పంచ్‌ ఓలపు శారద, ఎంపీటీసీ డేగబాపుల దృష్టికి తీసుకెళ్లగా వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ విజయ, తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌ బియ్యాన్ని, ప్లాస్టిక్‌ ముక్కలను పరిశీలించారు. విచారణ జరిపిస్తామని తెలిపారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రేషన్‌ దుకాణాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2020-12-13T07:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising