ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌డ్యాంల కోసం స్థల పరిశీలన

ABN, First Publish Date - 2020-05-14T06:06:58+05:30

గూడూరు మండలం బొల్లెపల్లి, తీగలవేణి, గూడూరు ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మా ణం కోసం నిధులు మంజూరయ్యాయి.ఈ చెక్‌డ్యాంల కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు రూరల్‌, మే 13: గూడూరు మండలం బొల్లెపల్లి, తీగలవేణి, గూడూరు ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మా ణం కోసం నిధులు మంజూరయ్యాయి.ఈ చెక్‌డ్యాంల కోసం ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ బుధవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు చెక్‌డ్యాంల నిర్మాణంతో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.


ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఖాసీం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్‌ సుజాతమోతీలాల్‌, సర్పంచ్‌లు ముక్క లక్ష్మణ్‌రావు, తులసిరాంనాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి నూకల సురేందర్‌ ఉన్నారు.

Updated Date - 2020-05-14T06:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising