ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులున్నా.. బకాయిలు చెల్లించడం లేదు

ABN, First Publish Date - 2020-03-13T09:12:06+05:30

తమను ఆదుకోవాలంటూ.. హెచ్‌ఎంటీ విశ్రాంత ఉద్యోగులు మానవహక్కుల కమిషన్‌ని ఆశ్రయించారు. తమకు రావలసిన గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఇతర బకాయిలను హెచ్‌ఎంటీ దశాబ్దకాలంగా చెల్లించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్‌ఆర్సీలో ‘హెచ్‌ఎంటీ’ విశ్రాంత ఉద్యోగుల పిటిషన్‌

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తమను ఆదుకోవాలంటూ.. హెచ్‌ఎంటీ విశ్రాంత ఉద్యోగులు మానవహక్కుల కమిషన్‌ని ఆశ్రయించారు. తమకు రావలసిన గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఇతర బకాయిలను హెచ్‌ఎంటీ దశాబ్దకాలంగా చెల్లించడం లేదని హెచ్‌ఆర్సీలో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. 1992 వేతన సవరణ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదని విన్నవించారు. హెచ్‌ఎంటీ సంస్థ వద్ద భారీగా నిధులున్నా.. విశ్రాంత ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T09:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising