జంపన్న వాగులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-07-14T14:11:29+05:30
ములుగు: మేడారం జంపన్నవాగులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ములుగు: మేడారం జంపన్నవాగులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారం వెళ్లిన సుదర్శన్ రెడ్డి (50) అనే వ్యక్తి జంపన్న వాగులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
Updated Date - 2020-07-14T14:11:29+05:30 IST