ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి డంపర్ వాహనం బీభత్సం.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-15T15:46:16+05:30

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి వాహనం బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి వాహనం బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గడ్డిగానిపల్లిలో సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ వ్యక్తి పైకి దూసుకెళ్లడంతో.. సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గడ్డిగానిపల్లిలో విషాదం నెలకొంది. 

Updated Date - 2020-12-15T15:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising