హైదరాబాద్: రోడ్ల మీదికి వచ్చిన ప్రజలు
ABN, First Publish Date - 2020-03-29T18:13:29+05:30
లాక్డౌన్ ఉందనే విషయం మరిచిపోయి
హైదరాబాద్: లాక్డౌన్ ఉందనే విషయం మరిచిపోయి రామ్నగర్ చేపల మార్కెట్ రోడ్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. రోడ్డుపై యధేచ్చగా తిరుగుతున్నారు. జనాలు సోషల్ డిస్టన్స్ను గాలికి వదిలేశారు. మటన్, చికెన్ షాప్ల వద్దకు గుంపులుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
Updated Date - 2020-03-29T18:13:29+05:30 IST