3 రోజులుగా దొరకని బొగ్గు గని కార్మికుడి ఆచూకీ
ABN, First Publish Date - 2020-04-09T15:24:08+05:30
పెద్దపల్లి: గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో మూడురోజులుగా కార్మికుడి ఆచూకీ దొరకలేదు
పెద్దపల్లి: గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో మూడురోజులుగా కార్మికుడి ఆచూకీ దొరకలేదు. సంప్లో కార్మికుడు సంజీవ్ పడిపోయిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంప్లో నీటిని మోటార్లతో అధికారులు తోడిస్తున్నారు. దీంతో సంజీవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగరేణి అధికారులతో ఎప్పటికప్పుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
Updated Date - 2020-04-09T15:24:08+05:30 IST