ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘునందన్‌రావు గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడు: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-11-01T03:11:06+05:30

రఘునందన్, హరీశ్‌రావు ఇద్దరు అన్నదమ్ములని, బీజేపీకి ఓటేస్తే వృథా అవుతుందని ఆయన తెలిపారు. దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక: బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకలో గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడని పీసీసీ చీఫ్ ఉత్తమ్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్, హరీశ్‌రావు ఇద్దరు అన్నదమ్ములని, బీజేపీకి ఓటేస్తే వృథా అవుతుందని ఆయన తెలిపారు. దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్‌ మాటలు నమ్మి దుబ్బాక ప్రజలు చాలాసార్లు మోసపోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-11-01T03:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising