ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌ డౌన్‌లో కార్మికులకు వేతనాలు: కార్మిక శాఖ

ABN, First Publish Date - 2020-03-25T09:29:36+05:30

లాక్‌డౌన్‌ కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థలూ తమ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థలూ తమ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కమిషనర్‌ అహ్మద్‌న దీమ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పేరిట ఉద్యోగులు విఽఽధుల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత విధించడం లాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.    

Updated Date - 2020-03-25T09:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising